ఎపి సియం చంద్రబాబు గైర్ హాజర్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇప్తార్ విందుకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డుమ్మా కొట్టారు.ఆయన డిల్లీలోనే ఉండిపోయారు.కేంద్ర మంత్రులు రాజ్ నాద్ సింగ్, పియూష్ గోయల్ లను కలిసిన తర్వాత ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఆయన ఇప్తార్ పాల్గొనదలచినట్లు లేదని,అందువల్లే అక్కడే మీడియా సమావేశం పెట్టి ఉండిపోయారని అబిప్రాయపడుతున్నారు.ఇంతకుముందు రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ ఇచ్చిన విందుకు చంద్రబాబు హాజరు కాగా, కెసిఆర్ తనకు జ్వరం ఉందని రాలేదు.ఆ తర్వాత రాష్ట్రపతి ఇచ్చిన విందుకు కెసిఆర్ వెళ్లారు.అప్పుడు చంద్రబాబు జపాన్ టూర్ లో ఉన్నారు.తాజాగా శుక్రవారం నాటి ఇప్తార్ కు చంద్రబాబు గైర్ హాజరయ్యారు.దీంతో ఈ ఇద్దరు సి.ఎమ్ లు ఒకరికొకరు ఎదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదని అనుకుంటున్నారు.అప్పట్లో టిడిపి యువనేత లోకేష్ ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబుకు ఎదురుపడే ధైర్యంలేకే కెసిఆర్ రాలేదని అన్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








